200 వలస మహిళా నర్సుల స్థానంలో ఒమనీయులు
- February 14, 2019
మస్కట్: సుల్తానేట్లోని అన్ని గవర్నరేట్స్లో ఇప్పుడున్న 200 మంది వలస మహిళా నర్సుల స్థానంలో ఒమనీయులను తీసుకోనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రకటించింది. అలాగే ఈ పోస్టుల కోసం అవసరమైన అకడమిక్ రిక్వైరహెంట్స్, కండిషన్స్, వర్క్ లొకేషన్స్ వివరాల్నీ పేర్కొంది. బురైమి, ఖసబ్, జలాన్ బని బు అలి, సోహార్, ఖసబ్, హైమా, ఖౌలా, సీబ్, బౌషర్ మరియు రాయల్ హాస్పిటల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 3 నుంచి మార్చి 14 వరకు తమ దరఖాస్తుల్ని ఔత్సాహికులైన ఒమనీ అభ్యర్థులు మినిస్ట్రీ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్కి సమర్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







