200 వలస మహిళా నర్సుల స్థానంలో ఒమనీయులు
- February 14, 2019
మస్కట్: సుల్తానేట్లోని అన్ని గవర్నరేట్స్లో ఇప్పుడున్న 200 మంది వలస మహిళా నర్సుల స్థానంలో ఒమనీయులను తీసుకోనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రకటించింది. అలాగే ఈ పోస్టుల కోసం అవసరమైన అకడమిక్ రిక్వైరహెంట్స్, కండిషన్స్, వర్క్ లొకేషన్స్ వివరాల్నీ పేర్కొంది. బురైమి, ఖసబ్, జలాన్ బని బు అలి, సోహార్, ఖసబ్, హైమా, ఖౌలా, సీబ్, బౌషర్ మరియు రాయల్ హాస్పిటల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 3 నుంచి మార్చి 14 వరకు తమ దరఖాస్తుల్ని ఔత్సాహికులైన ఒమనీ అభ్యర్థులు మినిస్ట్రీ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్కి సమర్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







