పెళ్ళి చేసుకుంటానని మహిళపై అఘాయిత్యం చేసిన కువైటీ
- February 14, 2019
కువైట్ సిటీ: 20 ఏళ్ళ కువైటీ వ్యక్తి, ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడంటూ బాధిత మహిళ, కువైటీ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్ళి విషయమై మాట్లాడేందుకు రావాలని పిలవడంతో అతనితోపాటు కారులో వెళ్ళాననీ, అయితే కేఫ్కి తీసుకెళతానని చెప్పిన ఆ వ్యక్తి తన ఫ్లాట్కి తీసుకెళ్ళి తనపై అత్యాచారం చేశాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం అనంతరం, తనన విడిచిపెట్టి వెళ్ళిన కువైటీ వ్యక్తి మళ్ళీ కనిపించలేదనీ, మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయిందని వివరించింది బాధిత మహిళ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
తాజా వార్తలు
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!







