పెళ్ళి చేసుకుంటానని మహిళపై అఘాయిత్యం చేసిన కువైటీ
- February 14, 2019
కువైట్ సిటీ: 20 ఏళ్ళ కువైటీ వ్యక్తి, ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడంటూ బాధిత మహిళ, కువైటీ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్ళి విషయమై మాట్లాడేందుకు రావాలని పిలవడంతో అతనితోపాటు కారులో వెళ్ళాననీ, అయితే కేఫ్కి తీసుకెళతానని చెప్పిన ఆ వ్యక్తి తన ఫ్లాట్కి తీసుకెళ్ళి తనపై అత్యాచారం చేశాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం అనంతరం, తనన విడిచిపెట్టి వెళ్ళిన కువైటీ వ్యక్తి మళ్ళీ కనిపించలేదనీ, మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయిందని వివరించింది బాధిత మహిళ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







