నిరుద్యోగులకు తీపికబురు..
- February 17, 2019
నిరుద్యోగ యువతకి తీపి కబురు అందించింది దక్షిణ మధ్య రైల్వే. 12 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. ఒకేసారి 12,433 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు విడుదల చేయనున్న ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ), రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ)లు ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. తాజాగా రైల్వేమంత్రి పియూష్ గోయల్ 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అందులో భాగంగానే ఈ నెలలో దాదాపు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీల ద్వారా భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..