పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి:9మంది సైనికుల మృతి
- February 17, 2019ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది పాక్సైనికులు మృతిచెందారు. బలూచిస్థాన్లో సైనిక కాన్వాయ్ వెళుతుండగా ఆత్మాహుతి దాడి జరిగినట్టు సైనికవర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో మరో 11 మంది గాయపడినట్టు తెలుస్తోంది. దాడికి బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ సంస్థలు కారణమని అక్కడ నిఘావర్గాలు అనుమానిస్తున్నట్టు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాక్లో పర్యటించే కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి