భారత్-పాక్ అధికారులతో మాట్లాడుతున్నా:ట్రంప్
- February 23, 2019పుల్వామాలో CRPF కాన్వాయ్పై ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి చాలా చాలా దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు దేశాల అధికారులతో తాను మాట్లాడుతున్నాని, త్వరలోనే ఈ పగలు చల్లారి కాశ్మీర్ లోయలో సాధరణ పరిస్థితి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాణాలు తీసే ఉగ్రదాడులు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పాక్ తీరును భారత్ ఎంత సీరియస్గా తీసుకుంటుందో తనకు తెలుసని ట్రంప్ అన్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం