ఘోర అగ్నిప్రమాదం.. 200కు పైగా కార్లు..
- February 23, 2019
కర్ణాటకలోని యలహంకలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్షో జరుగుతున్న ప్రాంతంలోని కార్ పార్కింగ్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న కార్లకు మంటలు వ్యాపించాయి. పార్కింగ్ లో ఉన్న 200కు పైగా కార్లు మంటల్లో చిక్కుకుపోయాయి. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బందితో పది ఫైరింజన్లు మంటలను అదుపుచేసే ప్రయత్నంలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







