సౌదీ అరేబియా తొలి మహిళా రాయబారి
- February 25, 2019
రియాద్: సౌదీ అరేబియా తొలిసారిగా ఓ మహిళా రాయబారిని తమ దేశం తరఫున నియమించింది. ప్రిన్సెస్ రిమా బింట్ బందర్ బిన్ సుల్తాన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఈ ఘనతను సాధించారు. ఆమె యునైటెడ్ స్టేట్స్కి సౌదీ అరేబియా బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. రాయల్ డిక్రీ ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. మినిస్టర్ ర్యాంక్తో ఈ బాధ్యతను ప్రిన్సెస్ రింట్ బందర్ దక్కించుకున్నట్లు రాయల్ డిక్రీ పేర్కొంది. ఫిబ్రవరి 23న రాయల్ డిక్రీ విడుదలయ్యిందని సౌదీ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







