సౌదీ అరేబియా తొలి మహిళా రాయబారి
- February 25, 2019
రియాద్: సౌదీ అరేబియా తొలిసారిగా ఓ మహిళా రాయబారిని తమ దేశం తరఫున నియమించింది. ప్రిన్సెస్ రిమా బింట్ బందర్ బిన్ సుల్తాన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఈ ఘనతను సాధించారు. ఆమె యునైటెడ్ స్టేట్స్కి సౌదీ అరేబియా బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. రాయల్ డిక్రీ ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. మినిస్టర్ ర్యాంక్తో ఈ బాధ్యతను ప్రిన్సెస్ రింట్ బందర్ దక్కించుకున్నట్లు రాయల్ డిక్రీ పేర్కొంది. ఫిబ్రవరి 23న రాయల్ డిక్రీ విడుదలయ్యిందని సౌదీ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







