సౌదీ అరేబియా తొలి మహిళా రాయబారి
- February 25, 2019
రియాద్: సౌదీ అరేబియా తొలిసారిగా ఓ మహిళా రాయబారిని తమ దేశం తరఫున నియమించింది. ప్రిన్సెస్ రిమా బింట్ బందర్ బిన్ సుల్తాన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఈ ఘనతను సాధించారు. ఆమె యునైటెడ్ స్టేట్స్కి సౌదీ అరేబియా బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. రాయల్ డిక్రీ ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. మినిస్టర్ ర్యాంక్తో ఈ బాధ్యతను ప్రిన్సెస్ రింట్ బందర్ దక్కించుకున్నట్లు రాయల్ డిక్రీ పేర్కొంది. ఫిబ్రవరి 23న రాయల్ డిక్రీ విడుదలయ్యిందని సౌదీ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







