మవసలాత్ మార్చి 1 నుంచి పొడిగించనున్న సర్వీస్
- February 27, 2019
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాట్, కుఉమ్ - రువి రూట్ని ఎక్స్సపాండ్ చేయనుంది. ఈ రూట్లో రెండు హాస్పిటల్స్ ఓ పార్క్ వచ్చి చేరనున్నాయి. పొడిగించబడిన సర్వీసులు మార్చి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. కుర్రుమ్ - మినా అల్ ఫహాల్ - రువి లైన్లో అల్ నహ్దా హాస్పిటల్, ఖౌలా హాస్పిటల్, కుర్రుమ్ నేషనల్ పార్క్, సిటీ సెంటర్ కుర్రుమ్ని అదనంగా చేర్చుస్తున్నట్లు మవసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







