మవసలాత్ మార్చి 1 నుంచి పొడిగించనున్న సర్వీస్
- February 27, 2019
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాట్, కుఉమ్ - రువి రూట్ని ఎక్స్సపాండ్ చేయనుంది. ఈ రూట్లో రెండు హాస్పిటల్స్ ఓ పార్క్ వచ్చి చేరనున్నాయి. పొడిగించబడిన సర్వీసులు మార్చి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. కుర్రుమ్ - మినా అల్ ఫహాల్ - రువి లైన్లో అల్ నహ్దా హాస్పిటల్, ఖౌలా హాస్పిటల్, కుర్రుమ్ నేషనల్ పార్క్, సిటీ సెంటర్ కుర్రుమ్ని అదనంగా చేర్చుస్తున్నట్లు మవసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







