మవసలాత్ మార్చి 1 నుంచి పొడిగించనున్న సర్వీస్
- February 27, 2019
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాట్, కుఉమ్ - రువి రూట్ని ఎక్స్సపాండ్ చేయనుంది. ఈ రూట్లో రెండు హాస్పిటల్స్ ఓ పార్క్ వచ్చి చేరనున్నాయి. పొడిగించబడిన సర్వీసులు మార్చి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. కుర్రుమ్ - మినా అల్ ఫహాల్ - రువి లైన్లో అల్ నహ్దా హాస్పిటల్, ఖౌలా హాస్పిటల్, కుర్రుమ్ నేషనల్ పార్క్, సిటీ సెంటర్ కుర్రుమ్ని అదనంగా చేర్చుస్తున్నట్లు మవసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







