డ్రగ్స్ స్మగ్లర్స్కి మరణ శిక్ష.!
- March 01, 2019
ఇరాన్ నుండి 68 కిలోల హాషిష్ డ్రగ్ని స్మగుల్ద్ చేసిన ఇద్దరు నిందితులకు న్యాయస్థానం మరణ శిక్ష ఖరారు చేసింది. వారికి చెరో 10,000 బహ్రెయినీ దినార్స్ జరిమానా కూడా విధించింది. మరో నిందితుడికి 13,000 బహ్రయినీ దినార్స్ జరిమానా విధించింది. యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి అందిన విశ్వసనీయ సమాచారమ్ నేపథ్యంలో నిందితున్ని అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి పట్టుకోగలిగారు. డ్రగ్స్ నెట్వర్క్ని బయట పెట్టిన అధికారులు ఈ క్రమంలో నిందితుల్ని అరెస్ట్ చేశారు. సముద్ర మార్గంలో వస్తుండగా నిందితుల్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







