విహార యాత్రలకు డబ్బు వసూలు నిషేధం
- December 28, 2015
అబుదాబీ లోని పాటశాలల యాజమాన్యాలు విద్యార్ధులకు విహారయాత్రల పేరిట ఎటువంటి డబ్బును వసూలు చేయరాదని విద్యాసంస్థలకు అబుదాబీ విద్యామండలి సూచించింది. అలగీ , పాటశాలల బడ్జెట్ లోనే కొంత డబ్బును విద్యార్ధుల విహారయాత్రలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్కూల్ ఎక్ష్ కర్శన్లు విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తమని వారి చదువులలో ఇదో ముఖ్య ఘట్టమని ఎగ్జీక్యుటీవ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ అధికారి మొహమ్మద్ సలాల అల్ ధహేరి అంగీకరిస్తూ , అయతె, ఏదైనా విహారయాత్రకు తీసుకు వెళ్ళేటప్పుడు ఉపాద్యాయుడు కనీసం వారం రోజుల ముందుగా తమ వద్ద అనుమతి పత్రం పొందాలని అన్నారు. అంతే కాక ఏ పాట్యఅంశం పై విద్యార్ధులను విహారయాత్ర కు తిసుకువెళుతున్నరొ సైతం తమకు తెలియచేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







