యూఏఈ మోటరిస్టులకు శుభవార్త: ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్
- March 04, 2019యూఏఈ:ఆరు నెలలపాటు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడని మోటరిస్టులకు, 50 శాతం డిస్కౌంట్లను ఎగ్జిస్టింగ్ జరీమానాలపై అందించనున్నట్లు అజ్మన్ పోలీస్ ప్రకటించింది. ఈ ప్రకటన పట్ల హర్షం వ్యక్తమవుతుండగా, పూర్తి సమాచారం వెల్లడి కావాల్సి వుంది. జరీమానాలపై డిస్కౌంట్ల వర్తింపు ద్వారా ఫ్రెండ్లీ పోలీసింగ్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించడమే ఉద్దేశ్యమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం