సాధారణ ప్రజల కోసం యూఏఈ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్
- March 05, 2019అబుదాబీ:ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచనల మేరకు, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలతో అబుదాబీలోని ప్రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 'కసర్ అల్ వతాన్' పేరుతో మార్చి 11న పబ్లిక్ని ఆహ్వానం పలకనుంది. ఈ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ని సందర్శించడం ద్వారా ప్రజలకు, ఇక్కడ జరిగే నిర్ణయాల గురించీ, ఇక్కడి పరిస్థితుల గురించీ, సంస్కృతీ సంప్రదాయాల గురించీ మరింత లోతుగా అవగాహన పెరుగుతుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ ప్యాలెస్లో కసర్ అల్ వతన్ లైబ్రరీ, స్కాలర్స్కి ఎంతో ఉపయోగపడనుంది.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!