తెలంగాణ:నేడు ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు సెలవు
- March 08, 2019హైదరాబాద్:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 శుక్రవారం తెలంగాణలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు టీసర్కార్ సెలవు ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత, ఇతర నేతల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ సచివాలయంలో మార్చి 7 గురువారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సచివాలయ సంఘం ఉపాధ్యక్షురాలు నేతి మంగమ్మ, ఇతర నేతలు సుజాత, ఉమ, కరుణ, మంజుల ఆధ్వర్యంలో క్రీడలు, ఇతర పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రిటైర్డ్ మహిళా ఉద్యోగులకు సన్మానం చేశారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్