తెలంగాణ:నేడు ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు సెలవు
- March 08, 2019
హైదరాబాద్:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 శుక్రవారం తెలంగాణలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు టీసర్కార్ సెలవు ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత, ఇతర నేతల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ సచివాలయంలో మార్చి 7 గురువారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సచివాలయ సంఘం ఉపాధ్యక్షురాలు నేతి మంగమ్మ, ఇతర నేతలు సుజాత, ఉమ, కరుణ, మంజుల ఆధ్వర్యంలో క్రీడలు, ఇతర పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రిటైర్డ్ మహిళా ఉద్యోగులకు సన్మానం చేశారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







