బిఎసిఎ ప్రెసిడెంట్కి అరుదైన గౌరవం
- March 11, 2019ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్కెట్ ఫెయిర్ ఐటిబి బెర్లిన్లో భాగంగా అరబ్ హెరిటేజ్ పర్సనాలిటీ 2019 పురస్కారాన్ని షేకా మై బింట్ మొహమ్మద్ అల్ ఖలీఫా గెల్చుకున్నారు. అరబ్ సెంటర్ ఫర్ టూరిజం మీడియా (ఎసిటిఎం) ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ని అందజేసింది. మినిస్టర్స్ ఆఫ్ టూరిజం అలాగే అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్న ఈవెంట్లో ఎసిటిఎం ప్రెసిడెంట్ డాక్టర్ సుల్తాన్ అల్ యహ్యాయ్ ఈ అవార్డుని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్