ప్రయాణీకుల భద్రతే ముఖ్యం: ఒమన్ ఎయిర్
- March 12, 2019మస్కట్: ఒమన్ జాతీయ క్యారియర్ ఒమన్ ఎయిర్, ప్రయాణీకుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొంది. బోయింగ్ 737 మ్యాక్స్ 8 ఎయిర్ క్రాఫ్ట్ విషయమై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అనుమానాల విషయమై నివృత్తి కోసం బోయింగ్ సంస్థతో చర్చిస్తున్నామని ఒమన్ ఎయిర్ వివరించింది. ఇటీవల ఇథియోపియా విమానం కూలిన ఘటనతో ఒక్కసారిగా ప్రపంచంలోని వివిధ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాల విషయమై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆ విమానాలను నిలుపుదల కూడా చేశాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..