అప్లికెంట్స్కి అడ్మిషన్లు ఇవ్వనున్న ఒమన్ ఇండియన్ స్కూల్స్
- March 12, 2019మస్కట్: ఇండియన్ స్కూల్స్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న చిన్నారులందరికీ అడ్మిషన్స్ లభించనున్నట్లు ఇండియన్ స్కూల్ బోర్డ్ ప్రకటించింది. మొత్తం 4,700కి పైగా అప్లికేషన్లు అందినట్లు తెలిపింది. గతంలోలా కాకుండా, ఈసారి ప్రతి ఒక్కరికీ సీటు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఒమన్ ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ డాక్టర్ బేబీ సామ్ సామ్యూల్ చెప్పారు. ఆదివారం సాయంత్రం ఈ మేరకుత తొలి డ్రా జరగనుంది. 4,746 మంది చిన్నారులు దరఖాస్తు చేసుకున్నారనీ, ఆన్లైన్ ర్యాండమ్ డ్రా ద్వారా 2019-2020 సంవత్సరానికి అడ్మిషన్లు ఇవ్వబోతున్నామని సామ్యూల్ వివరించారు. కిండర్ గార్టెన్ నుంచి 9వ క్ల్రాస్ వరకు అడ్మిషన్లు జరుగుతాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్