డిపాచ్యూర్ టిక్కెట్స్పై 8 కువైటీ దినార్స్ అదనం
- March 18, 2019
కువైట్ సిటీ: ఏప్రిల్ నుంచి డిపాచ్యూర్ టిక్కెట్లపై ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), ఎయిర్లైన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కువైట్ నుంచి వెళ్ళే విమానాలన్నిటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి 8 కువైటీ దినార్స్ వరకు ఒక్కో టిక్కెట్పై అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం వుంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









