ముషార్రఫ్ కాళ్లు చచ్చుబడిపోయాయి
- March 18, 2019దుబాయ్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆయన కాళ్లపై నిలబడలేక పోతున్నారు. దీనికి కారణం ఆయన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయన లండన్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన్ను అత్యవసరంగా దుబాయ్ హాస్పిటల్లో చేర్పించారు.
ఆయన అమిలోడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇపుడు ఆ వ్యాధి మళ్లీ ముదరడంతో ముషార్రఫ్ను దుబాయ్కి తరలించారు. ఈ వ్యాధి కారణంగా ముషార్రఫ్ తన కాళ్ల మీద నిలబడలేకపోతున్నారనీ, నడవలేకపోతున్నారని తెలిపారు. గతంలో ఇదే వ్యాధి కోసం లండన్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ