జనసేనలోకి నాగబాబు.. ఎంపీగా పోటీ
- March 20, 2019
పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. జనసేనలో అధికారికంగా చేరబోతున్నారు. జనసేనకు మద్దతుగా మొదటి నుంచి బలంగా వాయిస్ వినిపిస్తున్న నాగబాబు.. ఆ మధ్య పార్టీకి భారీ విరాళం కూడా ఇచ్చారు. ఇకఇప్పుడు బరిలోకి దిగి పోటీ చేస్తారని తెలుస్తోంది. నరసాపురం ఎంపీగా ఆయన నిలబడతారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ భీమవరం నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఇప్పుడు అన్నయ్య నాగబాబు.. నరసాపురం లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉందంటూ వార్తలు రావడంతో.. జనసేన క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







