వింటర్కి నేడే ఆఖరి రోజు
- March 21, 2019
మస్కట్: మార్చి 21వ తేదీ స్ప్రింగ్ సీజన్కి తొలి రోజులుగా పేర్కొంటూ పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది. వెదర్ స్పెషలిస్ట్ జహిర్ అల్ హినాయ్ మాట్లాడుతూ, స్పింగ్ ఇక్వినాక్స్ని సుల్తానేట్ ఎక్స్పీరియన్స్ చేస్తుందనీ, ఈ రోజు రాత్రి సమయంలో ఇది ఏర్పడుతుందని చెప్పారు. దాంతో, ఈ రోజు వింటర్కి అధికారికంగా ఆఖరి రోజు కాబోతోంది. ఈ రోజు రాత్రి, పగలు సమానంగా వుంటాయని ఆయన వివరించారు. ఆ తర్వాత పగటి సమయం క్రమంగా పెరుగుతూ వస్తుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..