ముగ్గురు ఇండియన్ ఇంజనీర్స్ అరెస్ట్
- March 21, 2019
కువైట్ సిటీ: వర్క్ పర్మిట్స్ని ఫోర్జింగ్ చేసినందుకుగాను ముగ్గురు ఇండియన్ ఇంజనీర్స్ని అరెస్ట్ చేశారు. ఫేక్ డిగ్రీ, అలాగే ఇతర సర్టిఫికెట్లను పోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణ ప్రకారం, ఆయిల్ సెక్టార్లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన డిగ్రీ పట్టాలపై ఇంటీరియర్ మినిస్ట్రీ విచారణకు ఆదేశించింది. సంబంధిత వర్గాలు విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. అరెస్టయినవారి వివరాలు తెలియాల్సి వుంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..