ముగ్గురు ఇండియన్ ఇంజనీర్స్ అరెస్ట్
- March 21, 2019కువైట్ సిటీ: వర్క్ పర్మిట్స్ని ఫోర్జింగ్ చేసినందుకుగాను ముగ్గురు ఇండియన్ ఇంజనీర్స్ని అరెస్ట్ చేశారు. ఫేక్ డిగ్రీ, అలాగే ఇతర సర్టిఫికెట్లను పోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణ ప్రకారం, ఆయిల్ సెక్టార్లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన డిగ్రీ పట్టాలపై ఇంటీరియర్ మినిస్ట్రీ విచారణకు ఆదేశించింది. సంబంధిత వర్గాలు విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. అరెస్టయినవారి వివరాలు తెలియాల్సి వుంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు