బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి... జన హృదయ నేతకు అశ్రునివాలి

- March 22, 2019 , by Maagulf
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి... జన హృదయ నేతకు అశ్రునివాలి

దుబాయ్: బార్ దుబాయ్ ప్రాంతంలో స్వర్గీయ బొమ్మ వెంకన్న గారికి తెలంగాణ సోదరులు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వేములవాడ దేవస్థాన ex చైర్మన్, మరియు ఇందుర్తి మాజీ ఎంఎల్ఏ బొమ్మ వెంకన్న ఈ నెల 18న స్వర్గస్తులైనారని తెలిసి వారికి దుబాయ్లో ఉన్న తెలంగాణ సోదరులు గురువారం రాత్రి నివాళులు అర్పించి రెండు నిముషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతికలుగాలని ఆభగవంతున్ని కోరుకుంటూ వారి కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.


ఈ కార్యక్రమంలో  గల్ఫ్ తెలంగాణ కోశాధికారి రవికటుకం ,గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అధ్యక్షులు కృష్ణధోనీకేని, ఉపాధ్యక్షులు వంశీగౌడ్, టిపిసి NRI సెల్ కన్వీనర్ ఎస్.వేణురెడ్డి వ్యాపారవేత్త మోతెరాములు,ఏ.శ్రీను ,మహేందర్ ,నవీన్ ,ఆకుల గగన్, పందిరి సురేష్, క్షత్రియ ప్రవీణ్, వెంకట్ ,దర్శనాల వెంకట్ ,దర్శనాల శ్రీకాంత్ ,బి ల్ స్ మహేందర్ ,గోలి తిరుపతి మరియు తదితులు ప్రముఖులు పలుకోవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com