అమెజాన్లో యాపిల్ ఫెస్ట్ సేల్..
- March 23, 2019ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్లో యాపిల్ ఫెస్ట్ సేల్ను నిర్వహిస్తున్నది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా ఈ నెల 28వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా ఐఫోన్ X రూ.73,999 ధరకే లభిస్తున్నది. అలాగే ఐఫోన్ 6ఎస్ను రూ.27,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ XR ను రూ.67,999 ధరకు కొనవచ్చు. వీటితోపాటు ఐఫోన్ XS Max, ఐఫోన్ XS, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 7 ఫోన్లను కూడా తక్కువ ధరలకే అందిస్తున్నారు. అలాగే వీటిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. సేల్లో భాగంగా యాపిల్ ఐప్యాడ్, మాక్బుక్లను కూడా తగ్గింపు ధరలకే అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!