ఎంప్లాయీ సర్టిఫికెట్స్ ఫేక్ కాదని ఎన్ష్యూర్ చెయ్యాల్సిందే
- March 26, 2019
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నఅండ్ ఇండస్ట్రీ తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా ఎంప్లాయీ సర్టిఫికెట్స్ని కంపెనీలు అక్రెడిట్ చేయాలని ఈ సర్కుల్యర్లో పేర్కొన్నారు. ఓసిసిఐ జారీ చేసిన స్టేట్మెంట్ ప్రకారం, ప్రైవేట్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కంపెనీలు, సుల్తానేట్ బయట విద్యనభ్యసించిన తమ ఎంప్లాయీస్ అలాగే స్టూడెంట్స్ అక్రిడేషన్ తప్పకుండా చేయించుకోవాల్సి వుంటుంది. ఇప్పటికే చేసుకున్నవారికి ఈ విషయమై ఎలాంటి సమస్యా లేదు. అయితే చేయించుకోనివారి విషయంలో మాత్రం తప్పనిసరిగా ఇకపై ఆ అక్రిడేషన్ చేయించాల్సిందే. మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో అక్రిడేషన్ జరుగుతుంది.
తాజా వార్తలు
- డైమండ్ హోదాను పొందిన కింగ్ ఫైసల్ హాస్పిటల్..!!
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..









