ఎంప్లాయీ సర్టిఫికెట్స్ ఫేక్ కాదని ఎన్ష్యూర్ చెయ్యాల్సిందే
- March 26, 2019
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నఅండ్ ఇండస్ట్రీ తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా ఎంప్లాయీ సర్టిఫికెట్స్ని కంపెనీలు అక్రెడిట్ చేయాలని ఈ సర్కుల్యర్లో పేర్కొన్నారు. ఓసిసిఐ జారీ చేసిన స్టేట్మెంట్ ప్రకారం, ప్రైవేట్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కంపెనీలు, సుల్తానేట్ బయట విద్యనభ్యసించిన తమ ఎంప్లాయీస్ అలాగే స్టూడెంట్స్ అక్రిడేషన్ తప్పకుండా చేయించుకోవాల్సి వుంటుంది. ఇప్పటికే చేసుకున్నవారికి ఈ విషయమై ఎలాంటి సమస్యా లేదు. అయితే చేయించుకోనివారి విషయంలో మాత్రం తప్పనిసరిగా ఇకపై ఆ అక్రిడేషన్ చేయించాల్సిందే. మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో అక్రిడేషన్ జరుగుతుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







