నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు
- December 30, 2015
నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు రాత్రి 11 నుంచి సైబరాబాద్ పరిధిలోని ైఫ్లె ఓవర్లు మూసివేస్తామని సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









