సౌరశక్తీని వినియోగించుకోనున్న"దేవా"

- December 30, 2015 , by Maagulf
సౌరశక్తీని వినియోగించుకోనున్న

 దుబాయ్ ఎలెక్ట్రాసిటీ అండ్ వాటర్ అథారిటీ ( దేవా ) పరిశుబ్ర శక్తి మరియు హరిత ఆర్ధిక వ్యవస్థ ఇకపై ప్రపంచ కేంద్రంగా మార్చడానికి గౌరవ నీయ యునైటెడ్ అరబ్ ఎమరేట్స్  ఉప రాష్ట్రపతి , దుబాయ్  పాలకుడు , ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రాస్హాడ్ అల్ మక్తొఉమ్ కృషి చేయనున్నారు. 2050 లో,దుబాయ్ పరిశుబ్ర శక్తి వ్యూహంలో భాగంగా పునరుత్ఫాక శక్తి పై  ఆధారపడాల్సి వస్తుందన్నారు. ఆయన  ' మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తోతుం  సౌరశక్తి పార్కు  '  200 మెగా వాట్ల  రెండవ దశ పనులను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, 2050  లో దుబాయ్  పరిశుబ్ర సౌరశక్తి 75 శాతం లబిస్తుందని, 2030 నాటికి 25 శాతం సౌరశక్తి ఉత్పతి ప్రారంభం అవుతుందని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com