సౌరశక్తీని వినియోగించుకోనున్న"దేవా"
- December 30, 2015
దుబాయ్ ఎలెక్ట్రాసిటీ అండ్ వాటర్ అథారిటీ ( దేవా ) పరిశుబ్ర శక్తి మరియు హరిత ఆర్ధిక వ్యవస్థ ఇకపై ప్రపంచ కేంద్రంగా మార్చడానికి గౌరవ నీయ యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ ఉప రాష్ట్రపతి , దుబాయ్ పాలకుడు , ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రాస్హాడ్ అల్ మక్తొఉమ్ కృషి చేయనున్నారు. 2050 లో,దుబాయ్ పరిశుబ్ర శక్తి వ్యూహంలో భాగంగా పునరుత్ఫాక శక్తి పై ఆధారపడాల్సి వస్తుందన్నారు. ఆయన ' మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తోతుం సౌరశక్తి పార్కు ' 200 మెగా వాట్ల రెండవ దశ పనులను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2050 లో దుబాయ్ పరిశుబ్ర సౌరశక్తి 75 శాతం లబిస్తుందని, 2030 నాటికి 25 శాతం సౌరశక్తి ఉత్పతి ప్రారంభం అవుతుందని అన్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









