సౌరశక్తీని వినియోగించుకోనున్న"దేవా"
- December 30, 2015
దుబాయ్ ఎలెక్ట్రాసిటీ అండ్ వాటర్ అథారిటీ ( దేవా ) పరిశుబ్ర శక్తి మరియు హరిత ఆర్ధిక వ్యవస్థ ఇకపై ప్రపంచ కేంద్రంగా మార్చడానికి గౌరవ నీయ యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ ఉప రాష్ట్రపతి , దుబాయ్ పాలకుడు , ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రాస్హాడ్ అల్ మక్తొఉమ్ కృషి చేయనున్నారు. 2050 లో,దుబాయ్ పరిశుబ్ర శక్తి వ్యూహంలో భాగంగా పునరుత్ఫాక శక్తి పై ఆధారపడాల్సి వస్తుందన్నారు. ఆయన ' మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తోతుం సౌరశక్తి పార్కు ' 200 మెగా వాట్ల రెండవ దశ పనులను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2050 లో దుబాయ్ పరిశుబ్ర సౌరశక్తి 75 శాతం లబిస్తుందని, 2030 నాటికి 25 శాతం సౌరశక్తి ఉత్పతి ప్రారంభం అవుతుందని అన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







