సీనియర్ నటుడు మోహన్బాబుకు ఏడాది జైలు శిక్ష..చెక్ బౌన్స్ కేసు
- April 02, 2019
హైదరాబాద్:చెక్బౌన్స్ కేసులో మోహన్బాబుకు ఏడాది జైలుశిక్ష పడింది. 2010 నాటి చెక్బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తనకు రావాల్సిన డబ్బులపై నిర్మాత, దర్శకుడు వైవీఎస్ చౌదరి కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి పలు వాయిదాల్లో వాదనలు జరిగాయి. కేసులో A1గా లక్ష్మీప్రసన్న పిక్చర్స్ను, A2గా మోహన్బాబును చేర్చారు. చివరికి ఈ కేసులో వైవీఎస్ చౌదరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. మోహన్బాబు 41 లక్షల 75 వేలు చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశించింది. పైకోర్టుకు అప్పీల్కి వెళ్లేందుకు మోహన్బాబుకు నెల గడువు ఇచ్చింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







