సీనియర్ నటుడు మోహన్బాబుకు ఏడాది జైలు శిక్ష..చెక్ బౌన్స్ కేసు
- April 02, 2019
హైదరాబాద్:చెక్బౌన్స్ కేసులో మోహన్బాబుకు ఏడాది జైలుశిక్ష పడింది. 2010 నాటి చెక్బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తనకు రావాల్సిన డబ్బులపై నిర్మాత, దర్శకుడు వైవీఎస్ చౌదరి కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి పలు వాయిదాల్లో వాదనలు జరిగాయి. కేసులో A1గా లక్ష్మీప్రసన్న పిక్చర్స్ను, A2గా మోహన్బాబును చేర్చారు. చివరికి ఈ కేసులో వైవీఎస్ చౌదరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. మోహన్బాబు 41 లక్షల 75 వేలు చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశించింది. పైకోర్టుకు అప్పీల్కి వెళ్లేందుకు మోహన్బాబుకు నెల గడువు ఇచ్చింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







