గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సూచించిన మంత్రి పల్లె రఘునాథ రెడ్డి
- December 30, 2015
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి అన్నారు. ఎక్కువ వేతనాల పేరుతో మభ్యపెట్టే ఏజెంట్లను నమ్మి వెళ్తే కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అని అన్నారు. ఎన్నారై శాఖను సంప్రదించి ప్రభుత్వ అనుమతి ఉన్న ఏజెంట్ల ద్వారానే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని మంత్రి సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







