హౌతీ డ్రోన్ల కూల్చివేత: ఐదుగురికి గాయాలు
- April 03, 2019
రియాద్: హౌతీ ద్రోన్ల ద్వారా దాడులకు యెమెన్ తీవ్రవాదులు ప్రయత్నించగా, సౌదీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాకచక్యంగా ఈ దాడుల్ని తిప్పికొట్టాయి. అయితే ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఓ మహిళ ఓ చిన్నారి వున్నారు. జనావాసాలే లక్ష్యంగా హౌతీ తీవ్రవాదులు ఈ డ్రోన్లను ప్రయోగించినట్లు సౌదీ ఎయిర్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. శకలాలు జనావాసాల్లో కూలడంతో స్వల్పంగా కొందరికి గాయాలయినట్లు అధికారులు వివరించారు. ఈ క్రమంలో కొన్ని ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి, వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..