షార్జా లో తెలంగాణ వాసి మృతి..మృతుని కుటుంబాన్ని ఆదుకున్న TRS NRI శాఖ
- April 10, 2019
యూఏఈ: షార్జా లో అనారోగ్యం తో మరణించిన రామక్క పేట,దుబ్బాక మండలం ,సిద్దిపేట జిల్లా కు చెందిన పయ్యవుల సత్యనారాయణ విషయం దుబాయ్ సంఘ సేవకులు, అన్న గుండెల్లీ నరసింహ ద్వారా తెలుసుకొని సత్యనారాయణ పార్థివ శరీరాన్ని తెలంగాణ కి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించుటకు TRS NRI ఖతార్ సభ్యులు ముందుకు వచ్చి 20,000 రూపాయల ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా TRS ఖతార్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని,ఉపాధ్యక్షుడు నర్సయ్య డొనికెని, అశ్ఫాక్ అహ్మెద్, మహేందర్ చింతకుంట,శంకరాచారి బొప్పారపు,ప్రేమ్ కుమార్ బొడ్డు, తేజా కుంభాజి, రాజి రెడ్డి సరసం, జాగృతి ఖతార్ నాయకులు శేఖర్ చిలువేరి ఇతరులు మృతుడు సత్యనారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేసారు.
- రాజ్ కుమార్ వనంబత్తిన, మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు