చిలీ దేశంలో ఇంటిపై కూలిన విమానం...ఆరుగురి మృతి
- April 17, 2019
ప్యూర్టో మాంట్ : చిలీ దేశంలో ఓ విమానం కూలిన ఘటనలో ఆరుగురు మరణించారు. ఆర్చిపియోలాగోస్ ఎయిర్ కంపెనీకి చెందిన విమానం ప్రమాదవశాత్తూ ఓ ఇంటిపై కూలింది. ఈ ఘటనలో పైలెట్ తోపాటు ఐదుగురు ప్రయాణికులు మరణించారు. ఈ ఘటనలో ఓ మహిళ కాళ్లు విరిగాయి. దీంతో గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. విమాన ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని ప్యూర్టో మాంట్ మేయరు హారీ జుర్గెన్ సన్ చెప్పారు. విమానం కూలిన ఇంట్లో ఎవరూ లేరని మేయరు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







