కువైట్లో 3.9 మిలియన్ సోషల్ మీడియా యూజర్లు
- April 19, 2019
కువైట్ సిటీ: గడచిన కొన్నేళ్ళలో సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీన్నొక సాంకేతిక సమాచార విప్లవంగా కొందరు అభివర్ణిస్తున్న సంగతి తెల్సిందే. తాజా అంచనాల ప్రకారం కువైట్లో సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 3.9 మిలియన్లుగా తేలింది. వరల్డ్ క్లబ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ కువైటి హింద్ నదీమ్ ఈ విషయాల్ని వెల్లడించారు. ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన డివైజెస్ సంఖ్య, కువైట్ జనాభా కంటే 168 శాతం ఎక్కువ కావడం గమనార్హం. 3.1 మిలియన్ ప్రజలు సోషల్ మీడియాని మొబైల్ ద్వారా వినియోగిస్తున్నారు. వాఆ్సప్, ఇన్స్టాగ్రామ్ యాక్టివ్ యూజర్స్ 18 మిలియన్లు కాగా, ఇందులో 62 శాతం పురుషులు, 38 శాతం మంది మహిళలు. ట్విట్టర్ యూజర్స్ 1.68 మిలియన్లు కాగా ఇందులో 55 శాతం మహిళలు, 45 శాతం పురుషులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









