తవ్వకాల్లో బయటపడ్డ మూడో మాస్క్
- April 20, 2019
బిషా: బిషాలోని అల్ అబ్లా ప్రాంతంలోని కాలనీలలో తవ్వకాలు జరుపుతుండగా మూడో మాస్క్ బయటపడింది. సౌదీ అరేబియాలోని అసిర్ రీజియన్లో ఈ ప్రాంతం వుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలసీ అండ్ మ్యూజికమ్స్ - సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ ఈ తవ్వకాలు చేపట్టడం జరిగింది. 2,616 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ మాస్క్ వుందని అధికారులు పేర్కొన్నారు. గోడలు రాళ్ళతో నిర్మితమై వున్నాయనీ, ప్లాస్టర్ దాన్ని కవర్ చేసి వుందని ఎక్స్కవేటింగ్ టీమ్ హెడ్ అబ్దుల్లా అల్ అక్లాబి చెప్పారు. అల్ అబ్లా ప్రాంతాన్ని అతి ముఖ్యమైన ఏన్షియంట్ మైనింగ్ సైట్స్లో ఒకటిగా గుర్తించారు. ప్రాచీన కాల సంపద ఈ తవ్వకాల్లో బయటపడ్డం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాల కారణంగా వెలుగు చూసే చారిత్రక ఆధారాలు, ప్రాంత విశిష్టతను మరింత పెంచుతున్నాయి.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







