శ్రీలంక:ముగ్గురు పిల్లలను పోగొట్టుకున్న బిలియనీర్
- April 22, 2019
శ్రీలంకలో జరిగిన మరణహోమం చాలా మంది కుటుంబాల్లో విషాదం నింపింది. ఆ పేలుళ్ళు డెన్మార్క్కు చెందిన బిలియనీర్ ఇంట్లో తీవ్ర విషాదానికి కారణమైంది. ఆ పేలుళ్లలో ఆయన పిల్లల్లో ముగ్గురు మరణించారు. ఈస్టర్ సందర్భంగా అసోస్ యజమాని ఆండర్స్ హోల్చ్ పోల్సెన్ కుటుంబం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం వారు రెస్టారెంట్లో ఉన్న సమయంలో బాంబు పేలుళ్ళు సంభవించాయి.
ఈ బాంబు దాడిలో ఆండర్స్ ముగ్గురు పిల్లలు బలయ్యారు. అయితే ఆ ఘటనకు సంబంధించి ఆండర్స్ కుటుంబం ఎలాంటి ప్రకటన చేయలేదు. చనిపోయిన ముగ్గురు పిల్లల పేర్లను కూడా బయటపెట్టలేదు. ఇంటర్నేషనల్ టెక్స్ట్ టైల్ బ్రాండ్ సంస్ధకు బెస్ట్ సెల్లర్కు పోల్సెస్ అధినేత. అలాగే 11 స్కాటిష్ ఎస్టేట్లు, ఒక క్యాజిల్ ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి. అంతేకాక అలాగే అసోస్లో ఏకైక అదిపెద్ద షేర్ హోల్డర్. యుకేలో రీయల్ ఎస్టేటర్గా ఆండర్స్ పేరుంది. ఈ ఘటనలో 290 మంది మృతి చెందగా..500 మందికి పైగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..