కాంపౌండ్ పూల్లో మునిగి చిన్నారి మృతి
- April 24, 2019దుబాయ్:మూడేళ్ళ బాలిక తాను నివసిస్తున్న రెసిడెన్షియల్ కాంపౌండ్లోనే వున్న స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయింది. అల్ బర్షాలో ఈ గటన చోటు చేసుకుంది. తన సోదరులు ఇద్దరూ స్కూల్కి వెళ్ళడంతో బాలిక, స్విమ్మింగ్ పూల్ వద్ద ఆడుకుంటూ వున్న సందర్భంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే తండ్రి గెరార్డ్, ఇంట్లోనే వున్నారు ఘటన జరిగిన సమయంలో. పనిచేసుకుంటూ బిజీగా వున్న ఆయన ఒక్కసారిగా తన కూతురు కన్పించకపోవడంతో కలత చెందారు. అయితే, ఆమె నీటిలో మునిగిపోవడాన్ని గుర్తించి, వెంటనే బయటకు తీశారు. తక్షణం ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండాపోయింది. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని దుబాయ్ పోలీస్, తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..