గాజాలో ఇజ్రాయిలీ దళాల కాల్పులు
- April 28, 2019గాజా:గాజా స్ట్రిప్లో శుక్రవారం ఇజ్రాయిలీ దళాలు జరిపిన కాల్పుల్లో 60 మంది గాయపడినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రతివారాంతంలో జరిగే గ్రేమ్ మార్చ్ ఆఫ్ రిటర్న్ ర్యాలీల్లో భాగంగానే శుక్రవారం కూడా పాలస్తీనీయులు ప్రదర్శన నిర్వహించగా, ఇజ్రాయిలీ దళాలు అడ్డుకున్నాయి. గాజాలో పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి అష్రఫ్ అల్ ఖద్రా మాట్లాడుతూ, ఇజ్రాయిలీ దళాల కాల్పుల్లో గాయపడిన 60 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో 19 మంది చిన్నారులు కూడా వున్నారని తెలిపారు. గాజా స్ట్రిప్లో పాలస్తీ నీయులు వరుసగా56 వారం ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన