గాజాలో ఇజ్రాయిలీ దళాల కాల్పులు
- April 28, 2019
గాజా:గాజా స్ట్రిప్లో శుక్రవారం ఇజ్రాయిలీ దళాలు జరిపిన కాల్పుల్లో 60 మంది గాయపడినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రతివారాంతంలో జరిగే గ్రేమ్ మార్చ్ ఆఫ్ రిటర్న్ ర్యాలీల్లో భాగంగానే శుక్రవారం కూడా పాలస్తీనీయులు ప్రదర్శన నిర్వహించగా, ఇజ్రాయిలీ దళాలు అడ్డుకున్నాయి. గాజాలో పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి అష్రఫ్ అల్ ఖద్రా మాట్లాడుతూ, ఇజ్రాయిలీ దళాల కాల్పుల్లో గాయపడిన 60 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో 19 మంది చిన్నారులు కూడా వున్నారని తెలిపారు. గాజా స్ట్రిప్లో పాలస్తీ నీయులు వరుసగా56 వారం ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







