మోదీపై పోటీగా నామినేషన్లు దాఖలు చేసిన నిజామాబాద్ రైతులు
- April 29, 2019వారణాసి:మొన్న నిజామాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనం సృష్టించిన రైతలు.. ఇప్పుడు నేరుగా వారణాసిలో నామినేషన్లు వేశారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అక్కడ నుంచి ఇవాళ నిజామాబాద్ రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు తమ నిరసన తెలిపేందుకు వారణాసిలో నామినేషన్లు వేశారు. జిల్లా నుంచి దాదాపు 50 మంది రైతులు నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం మూడు గంటలకే వారంతా క్యూ లైన్లో నిలబడి ఉండడంతో నామినేషన్ వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.వారణాసికి రైతులకు మద్దతుగా కోటపాటి నర్సింహం నాయుడు కూడా వెళ్లారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు