పాక్ చెర నుంచి భారత జాలర్ల విడుదల
- May 08, 2019కరాచీ: పాకిస్థాన్ చెరలో ఉన్న 34 మంది భారత జాలర్లు విడుదల అయ్యారు. పాక్ భూబాగంలోని జలాల్లోకి వచ్చినందుకు వారిని అరెస్టు చేశామని పాక్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆరు బోట్లను కూడా సీజ్ చేశామని తెలిపారు. పాక్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 360 మంది భారత జాలర్లను విడతుల వారీగా విడుదల చేస్తామని పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు