42 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రత
- May 09, 2019యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈ రోజు 42 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుకోవచ్చని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. ఎన్సిఎం వెదర్ బులిటెన్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఆకాశం మేఘావృతమై వుంటుంది. సాయంత్రం సమయాల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుండొచ్చు. సాధారణ స్థాయిలో గాలుల తీవ్రత వుంటుందనీ, డస్ట్ ఎక్కువగా బ్లో అవ్వొచ్చనీ ఎన్సిఎం వెల్లడించింది. విజిబులిటీ తక్కువ వుండొచ్చుగనుక వాహనదారులు అప్రమత్తంగా వుండాలి. దుబాయ్లో టెంపరేచర్స్ అత్యధికంగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్, అత్యల్పంగా 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వుండొచ్చు. అబుదాబీలో అత్యల్పం 24, అత్యధికంగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వుండొచ్చు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్