42 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రత
- May 09, 2019
యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈ రోజు 42 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుకోవచ్చని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. ఎన్సిఎం వెదర్ బులిటెన్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఆకాశం మేఘావృతమై వుంటుంది. సాయంత్రం సమయాల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుండొచ్చు. సాధారణ స్థాయిలో గాలుల తీవ్రత వుంటుందనీ, డస్ట్ ఎక్కువగా బ్లో అవ్వొచ్చనీ ఎన్సిఎం వెల్లడించింది. విజిబులిటీ తక్కువ వుండొచ్చుగనుక వాహనదారులు అప్రమత్తంగా వుండాలి. దుబాయ్లో టెంపరేచర్స్ అత్యధికంగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్, అత్యల్పంగా 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వుండొచ్చు. అబుదాబీలో అత్యల్పం 24, అత్యధికంగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వుండొచ్చు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







