యూఏఈలో పశ్చిమగోదావరి జిల్లా వాసి మృతి
- May 10, 2019
యూఏఈ:యూఏఈలో పశ్చిమగోదావరి జిల్లా వాసి చిలకలపూడి రామకృష్ణ మృతి చెందారు. ఉపాధి నిమిత్తం యూఏఈకి వచ్చిన రామకృష్ణ, ఏడాదిపాటు ఓ క్లీనింగ్ కంపెనీలో విధులు నిర్వహించారు. ఆ తర్వాత అబ్స్కాండ్ అయిన రామకృష్ణ, అనారోగ్యంతో అల్ ఖాసిమిలో చేరినట్లు తెలుస్తోంది. హైపర్ టెన్షన్తో బాధపడుతూ వైద్య చికిత్స పొందిన రామకృష్ణ, దురదృష్టవశాత్తూ హార్ట్ ఎటాక్తో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు APNRT కో-ఆర్డినేటర్స్ వాసు,విశ్వేశ్వర రావు,ఖాదర్ బాషా మరికొందరు తీవ్రంగా కృషి చేశారు. వీరికి APNRT తోడ్పాటు కూడా అందించడం జరిగింది. మృతుడు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలోగల నిడదవోలుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







