43 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుకున్న ఒమన్ ఉష్ణోగ్రతలు
- May 15, 2019మస్కట్:ఒమన్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుకున్నాయని మిటియరాలజీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అత్యధికంగా మే 14న హైమాలో 43 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, రుస్తాక్ మరియు నిజ్వాలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మస్కట్, సుర్, ఇబ్రి మరియు ఇబ్రా ప్రాంతాల్లో 41 డిగ్రీల సెంటీగ్రేడ్, బురమైని, సుహార్లలో 38 డిగ్రీల సెంటీగ్రేడ్, కసబ్లో 38 డిగ్రీల సెంటీగ్రేడ్, మసిరాలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయినట్లు మిటియరాలజీ డిపార్ట్మెంట్ పేర్కొంది. సలాలా, సైక్లలో అత్యల్పంగా 32, 28 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది.
తాజా వార్తలు
- సోనియాతో రేవంత్ భేటి..
- ఎన్నికల ఫలితాలకు ముందు 2 రోజులు మోడీ ధ్యానం..ఈసారి ఎక్కడంటే..!
- కీరవాణి వ్యవహారం పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- కవితకు దొరకని ఊరట.. బెయిల్పై తీర్పు రిజర్వ్
- కొరియా చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు
- $3 మిలియన్ బహుమతి': సెల్ఫ్ డ్రైవింగ్ ఛాలెంజ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
- యూఏఈలో ప్రీ-మారిటల్ స్క్రీనింగ్ తప్పనిసరి..!
- ఒమన్లోని భారతీయ ప్రవాసుల కీలక డాక్యుమెంట్స్ డిజిటలైజ్..!
- సివిల్ IDని జారీకి లంచం.. PACI అధికారికి భారీ జరిమానా
- 45కి పెరిగిన రఫాలో మరణించిన వారి సంఖ్య