కొరియా చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు
- May 28, 2024
యూఏఈ: అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం (మే 28) రిపబ్లిక్ ఆఫ్ కొరియా చేరుకున్నారు.యూఏఈ మరియు కొరియా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసే మార్గాలను నాయకులు చర్చిస్తారని సోషల్ మీడియా పోస్ట్లో షేక్ మొహమ్మద్ తెలిపారు. 2023లో కొరియాతో యూఏఈ చమురుయేతర విదేశీ వాణిజ్యం Dh19.4 బిలియన్లకు చేరుకోవడంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వివిధ రంగాల్లో పెరిగాయి. యూఏఈ దక్షిణ కొరియా యొక్క రెండవ అతిపెద్ద అరబ్ వాణిజ్య భాగస్వామి కాగా, ఆసియాలో దేశం యొక్క చమురు యేతర వాణిజ్యంలో కొరియా 10వ స్థానంలో ఉందని
షేక్ మొహమ్మద్ తెలిపారు. కొరియా పర్యటన తర్వాత, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ ఆహ్వానం మేరకు షేక్ మొహమ్మద్ మే 30న చైనాకు వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









