నాజర్ బిన్ హమాద్ రమదాన్ హెరిటేజ్ ఫెస్టివల్కి 10000 మంది హాజరు
- May 18, 2019నాజర్ బిన్ హమాద్ రమదాన్ హెరిటేజ్ ఫెస్టివల్కి తొలి పది రోజుల్లో 10,000 మంది హాజరయ్యారు. అందులో సగం మంది హెరిటేజ్ మరియు ఎలక్ట్రానిక్ గేమ్స్ పార్టిసిపెంట్స్ వున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బిఓసి)కి చెందిన హెరిటేజ్ స్పోర్ట్స్ కమిటీ ఈ ఫెస్టివల్ని నిర్వహించింది. ఫస్ట్ ఎడిషన్ నాజర్ బిన్ హమాద్ రమదాన్ హెరిటేజ్ ఫెస్టివల్లో హెరిటేజ్ మరియు ఎలక్ట్రానిక్ గేమ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరీ ముఖ్యంగా పబ్జి గేమ్ ఇక్కడ అందర్నీ కట్టి పడేసింది. విన్నర్కి 5000 బహ్రెయినీ దినార్స్ ప్రైజ్ మనీ దక్కింది. ఇండివిడ్యుల్స్, మరియు టీమ్స్ ఫైనల్ రౌండ్ ఆఫ్ ఫెస్టివల్కి సిద్ధమయ్యారు. మొత్తం బహుమతుల విలువ 200,000 డాలర్లు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్