ఎక్స్లెంట్ దుబాయ్ క్యాబ్ డ్రైవర్లకు ఉచిత ఉమ్రా యాత్ర
- May 18, 2019
దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి), ఉమ్రా ట్రిప్స్ని 25 మంది ట్యాక్సీ డ్రైవర్లకు ఈ రమదాన్ సీజన్లో ప్రకటించింది. ఇయర్ ఆఫ్ టోలరెన్స్ కూడా ఈ గొప్ప కార్యక్రమానికి కలిసి రావడం గమనార్హం. 2010 సంవత్సరం నుంచి దుబాయ్ ట్యాక్సీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మొత్తం 1200 మందికి ఇప్పటిదాకా ఈ అవకాశాన్ని కల్పించారు. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ ఇనీషియేటివ్ని దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ ప్రారంభించింది. ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డిటిసి డైరెక్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అదెల్ షరీఫ్ పేర్కొన్నారు. ఎక్స్లెంట్ పెర్ఫామింగ్ డైరెక్టర్స్కి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









