పూల్లో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
- May 18, 2019
మస్కట్: విలాయత్ జలాన్ బని బు అలిలోని ఓ పూల్లో మునిగి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. అయితే, ఆ ఇద్దరు ఎవరన్నదానిపై పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ సదరన్ షర్కియాకి చెందిన వాటర్ రెస్క్యూ టీమ్ ఈ కేసుని డీల్ చేస్తోంది. పిల్లల్ని వెలికి తీసేందుకు చేసిన తీవ్రంగా పనిచేశారు అధికారులు. అయితే, వారికి వెలికి తీసేటప్పటికే మృతి చెంది వున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









