కేసీఆర్ సంతకం ఫోర్జరీ చేసిన ముగ్గురు అరెస్ట్
- May 18, 2019తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకంను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్డీవో ఫిర్యాదుతో నిందితులను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో రెండు ఎకరాల భూమి రెగ్యులరైజేషన్ కోసం సీఎం లెటర్ ప్యాడ్ తో ఉన్న కాపీని నిందితులు రెవెన్యూ శాఖకు పంపారు. లెటర్ ప్యాడ్ ను యాకత్ పురాకు చెందిన టీఆర్ఎస్ నేత నుంచి రూ.45వేలకు మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి కొనుగోలు చేశారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం