డిపోర్టర్స్ సంఖ్యలో స్పష్టమైన తగ్గుదల
- May 23, 2019కువైట్: 2016 తర్వాత డిపోర్టర్స్ సంఖ్యలో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తూ వస్తోంది. లీగల్ వయొలేషన్స్ కారణంగా స్వదేశానికి పంపబడుతున్నవారి సంఖ్యలో తగ్గుదల చోటు చేసుకుంటోంది. 2016 నుంచి 31,000 మంది విదేశీయుల్ని డిపోర్ట్ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్రమంగా దేశంలో నివసిస్తుండడం, రెసిడెన్సీ పర్మిట్ గడువు తీరడం, ఎంప్లాయ్మెంట్ రూల్స్ బ్రేక్ అవడం, పలు రకాలైన క్రిమినల్ కేసులు ఈ డిపోర్టేషన్కి కారణాలుగా తెలుస్తున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా డిపోర్టేషన్కి కారణమవుతున్నాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..