కాబూల్ లో కారు బాంబు పేలుడు..
- May 31, 2019కాబూల్:కారు బాంబు పేలుడు ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాబూల్ జిల్లాలోని పుల్-ఎ-చఖ్రీ రోడ్డుపై ఈ పేలుడు సంభవించింది. భద్రతాదళాల కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని జరిపిన పేలుడులో నలుగురు చనిపోగా..యూఎస్ సర్వీస్ మెన్ తోపాటు మరికొంతమంది గాయపడ్డారని అప్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నశ్రత్ రహిమి తెలిపారు. ఉదయం 8:30 గంటలకు ఖాలా-ఇ-వజీర్ ప్రాంతంలో కారు బాంబు పేలుడు జరిగిందన్నారు. అయితే ఈ దాడులు ఎవరు చేశారనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే పశ్చిమ కాబూల్ లోని మిలటరీ అకాడమీకి సమీపంలో జరిగిన పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ