6 వారాల్లో 23 వేలమంది సందర్శకులు

- January 03, 2016 , by Maagulf
6 వారాల్లో 23 వేలమంది సందర్శకులు

  బుడైయ రైతు మార్కెట్టును  6 వారాల్లో 23 వేలమంది  ప్రజలు సందర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి  వీరు స్థానికంగా లభ్యమయ్యే వ్యవసాయ ఉత్పతులను కొనుగోలు చేశారు. ప్రతి శనివారం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండే, బుడైయ రైతు మార్కెట్ ఈ ఏడాది ఏప్రిల్ వరుకు ఉంటుంది. తాజా కూరగాయలను పండిస్తున్న 34 మంది బెహ్రైని రైతులు తమ ఉత్పతులను ఇక్కడకు తీసుకువచ్చి విక్రయించడంతో సందర్శకులు  పెద్ద ఎత్తున  ఆకర్షితులవుతున్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com