6 వారాల్లో 23 వేలమంది సందర్శకులు
- January 03, 2016
బుడైయ రైతు మార్కెట్టును 6 వారాల్లో 23 వేలమంది ప్రజలు సందర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి వీరు స్థానికంగా లభ్యమయ్యే వ్యవసాయ ఉత్పతులను కొనుగోలు చేశారు. ప్రతి శనివారం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండే, బుడైయ రైతు మార్కెట్ ఈ ఏడాది ఏప్రిల్ వరుకు ఉంటుంది. తాజా కూరగాయలను పండిస్తున్న 34 మంది బెహ్రైని రైతులు తమ ఉత్పతులను ఇక్కడకు తీసుకువచ్చి విక్రయించడంతో సందర్శకులు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









